Face Glow Tips;బియ్యం పిండితో ఇలా చేస్తే..ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా గ్లో పెరుగుతుంది..మచ్చలు,ముడతలు అన్నీ మాయం..
Rice Flour Face Glow Tips;బియ్యం పిండితో ఇలా చేస్తే..ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా గ్లో పెరుగుతుంది.. మచ్చలు, ముడతలు అన్నీ మాయం.. ముఖంపై మొటిమలు,మచ్చలు లేకుండా అందంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా అందమైన స్కిన్ కావాలంటే కేవలం రెండు పదార్థాలు చాలు. అవి మన వంట గదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి.
అర గ్లాసు పాలల్లో రెండు స్పూన్ల బియ్యంపిండిని వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి కలపాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చాక చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
బియ్యం పిండిలో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలో తేమని పెంచుతుంది. బియ్యం పిండిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండుట వలన స్కిన్ ఇన్ఫెక్షన్ని దూరం చేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాల డ్యామేజ్ని దూరం చేస్తాయి. ఇది ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
పాలు చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి. చర్మం పొడిబారినట్లు అనిపిస్తే ముఖానికి పాలు రాయాలి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు, వయస్సు తాలుకూ మచ్చల్ని తగ్గిస్తాయి.
పాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తాయి. పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యుని నుంచి వచ్చే హానికర యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మొటిమలు వంటి చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ